Header Banner

వైసీపీకి మరో భారీ షాకిచ్చిన కోర్టు! ఆ మాజీ మంత్రికి అరెస్ట్ వారెంట్ జారీ!

  Mon Jun 16, 2025 17:23        Politics

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నానికి మచిలీపట్నం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2019లో మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఒక ఘటనకు సంబంధించి అప్పట్లో టీడీపీ కార్యకర్తలైన చందు, శ్రీహర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో పేర్ని నాని ముఖ్యమైన సాక్షిగా ఉన్నారు. అయితే పలుమార్లు కోర్టు నోటీసులు పంపినప్పటికీ, పేర్ని నాని విచారణకు హాజరు కాలేదు. వరుసగా వాయిదాల అనంతరం, కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేస్తూ పోలీసులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది.

 ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

 ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే.. 

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమాన్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #tdp #ysrcp #perni #nani #machilipatnam #arrest #court